News
సండ్రకు 14 రోజుల రిమాండ్
ఓటుకు నోటు కేసులో నిన్న సాయంత్రం ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మంగళవారం ఏసీబీ కోర్టు రెండు వారాల పాటు (ఈనెల 21 వరకు) రిమాండ్ విధించింది. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








